వరదల కారణంగా దెబ్బతిన్న బీహార్ పాఠశాల విద్యార్థుల చదువులు

76చూసినవారు
వరదల కారణంగా దెబ్బతిన్న బీహార్ పాఠశాల విద్యార్థుల చదువులు
బీహార్‌లో రుతుపవనాల వల్ల కుండపోత వర్షాలు పడి వరదలు సంభవించాయి. ఈ వరదలు వరి పొలాలను నాశనం చేయడమే కాకుండా వరద ప్రభావిత జిల్లాల్లో పిల్లల చదువులకు కూడా తీవ్ర అంతరాయం కలిగించాయి. వందలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు.. పాఠశాల భవనాలను వరదలు ముంచెత్తడం, అలాగే ఆయా మార్గాలు రోజుల తరబడి నీట మునిగిపోవడంతో చదువును కొనసాగించలేకపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్