నగల కోసం దారుణానికి ఒడిగట్టిన మేనమామ

551చూసినవారు
నగల కోసం దారుణానికి ఒడిగట్టిన మేనమామ
పెనమలూరు మండలం వణుకూరు జగనన్న కాలనీలో ఇటీవల అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన మహిళ కేసు మిస్టరీ వీడింది. పోలీసుల కథనం ప్రకారం.. వైకుంఠపురంకు చెందిన గోసాల పీతా జయలక్ష్మి(35)ని ఆమె మేనమామ చేకూరి ప్రకాశరావు, అతని భార్య జ్యోతిలు ఈ నెల 1న ఆమెను ఆటోలో తీసుకెళ్లారు. ఆమె ఒంటిమీది బంగారు నగల కోసం హత్య చేశారని తేలిపారు. మృతురాలి కుమారుడు కాళిదాసు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్ డేట ఆధారంగా దోషులను గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్