రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సునేత్ర

64చూసినవారు
రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సునేత్ర
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ గురువారం రాజ్యసభ‌ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జూన్ 25వ తేదీన రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది. ఆ తీర్మానానికి సంబంధించిన లేఖను ఎన్సీపీ అధ్యక్షుడు, సునేత్రి పవార్ భర్త అజిత్ పవార్‌కు పంపారు. మోదీ కేబినెట్‌లో సునేత్ర పవార్‌కు సహాయ మంత్రి కేటాయిస్తే.. పార్టీకి మరింత బలోపేతమవుతుందని పుణే శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్