ఐపీఎల్ ఫైనల్కి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శనివారం నిర్వహించాల్సిన తమ ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. చెన్నైలో అధిక ఉష్ణోగ్రతలు, తేమ ఎక్కువగా ఉండడంతో ఆటగాళ్లు ఫిట్గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.