హజ్ యాత్రలో వడదెబ్బ మృతులు 98 (వీడియో)

69చూసినవారు
సౌదీ అరేబియాలోని హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 98 మంది భారతీయులు వడదెబ్బ కారణంగా మృతి చెందినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. హోలీ పవిత్ర మాసంలో వంద మందికి పైగా మృతి చెందినట్టు కొన్ని పత్రికల్లో వార్తలు రావడంపై ఆయన వివరణ ఇచ్చారు. సుమారు 98 మంది హజ్ యాత్రికులు సహజ కారణాలతో మృతి చెందినట్టు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 1,75,000 భారతీయులు హజ్‌ను సందర్శించారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్