ఆ పులిని పట్టుకునేందుకు 150 కెమెరాలతో నిఘా

81చూసినవారు
ఆ పులిని పట్టుకునేందుకు 150 కెమెరాలతో నిఘా
మధ్యప్రదేశ్ లో ఓ వృద్ధుడిపై దాడి చేసిన పులిని బంధించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 100 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుండగా..మరో 50 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక అటవీ అధికారులు వెల్లడించారు. దీంతో 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాయ్ సేన్ ఫారెస్ట్ డివిజన్లోని మానవ నివాస ప్రాంతాల్లో సంచరిస్తోన్న ఓ పులి.. ఇటీవల ఓ 62ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసి చంపేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్