Nov 19, 2020, 08:11 ISTవరి కోత మిషన్ కింద పడి రైతు మృతిNov 19, 2020, 08:11 ISTచిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో జిల్లా సీతారాములు అనే రైతుపై వరికోత మిషన్ వెళ్లడంతో పరిస్థితి విషమించింది. కాగా మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.స్టోరీ మొత్తం చదవండి