May 05, 2024, 09:05 IST/హుజూర్ నగర్ నియోజకవర్గం
హుజూర్ నగర్ నియోజకవర్గం
డెక్కన్ సిమెంట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం
May 05, 2024, 09:05 IST
పాలకీడు మండలం దక్కన్ సిమెంట్స్ వద్ద
డెక్కన్ సిమెంట్ యాజమాన్యం- స్థానిక గిరిజనుల మధ్య లారీయార్డు భూమి విషయంలో ఘర్షణ వాతావరణం ఆదివారం చోటు చేసుకుంది. అక్రమంగా గిరిజనుల భూముల్లో లారీయార్డు ఏర్పాటు చేశారని ఖాళీ చేయాలని గిరిజనుల ఆందోళన నిర్వహించారు. హుజూర్నగర్ కోర్టు, హైకోర్టు నుండి పోలీసులు, డెక్కన్ సిమెంట్ యాజమాన్యం గిరిజన భూమిలో జోక్యం చేసుకోకుండా గిరిజనులు ఉత్తర్వులు పొందారు.