ప్రైవేట్ స్కూళ్లను పరిశీలించిన ఎంఈఓ సైదా నాయక్

73చూసినవారు
హుజూర్ నగర్ లో ప్రైవేట్ స్కూళ్లను ఎంఈఓ సైదా నాయక్ పరిశీలించారు. ప్రైవేటు స్కూల్లో యూనిఫామ్ లు, నోట్ బుక్స్, బూట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. నేటి సమాజంలో అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచిన ఎంతోమంది ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారేనని తెలిపారు.

సంబంధిత పోస్ట్