బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా హుజూర్నగర్ పలు చోట్ల బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలపడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కేంద్రం కుట్రపూరితంగా కవితను అరెస్టు చేయించిందని. వెంటనే ఆమెను విడుదల చేయాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేశారు. బిజెపి దిగుజారుడు రాజకీయానికి నిదర్శనం అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.