కాపు గల్లులో కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

11382చూసినవారు
కాపు గల్లులో కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జానీమియా ఇంట్లో కరెంటు వైర్ తెగిపోవడంతో మరమ్మత్తులు చేస్తుండగా కరెంటు షాక్ గురై మృతి చెందాడు. మృతుడి భార్య రజియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్