మునగాల వద్ద అదుపుతప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

15201చూసినవారు
హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పశువులు అడ్డు రావడంతో అదుపుతప్పి ఇళ్ల మీదుకు దూసుకుపోయింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో తీగలు తెగి ఇళ్ల మధ్యలో పడిపోయాయి. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది స్వల్పగాయలతో బయటపడ్డారు. మరో బస్సులో ఎక్కించి గమ్య స్థానానికి పంపించారు.

సంబంధిత పోస్ట్