జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

17179చూసినవారు
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
సూర్యాపేట మండలం టేకుమట్ల జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుండి హైద్రాబాద్ వెళ్తున్న లారీ టేకుమట్ల సౌడమ్మ తల్లి దేవాలయం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన వాహనాన్ని వెనక నుండి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక నుండి ఢీ కొట్టిన లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్