ఎంపీడీఓకి వినతి పత్రం అందజేత

80చూసినవారు
ఎంపీడీఓకి వినతి పత్రం అందజేత
సూర్యాపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతో ప్రతిష్టత్మాకంగా ప్రజాపాలన నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు ప్రజాపాలనలోని దరఖాస్తులను ఆన్లైన్లో తప్పుగా నమోదు చేయడంతో అర్హులైన వారికి అన్యాయం జరిగిందని సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. గరిడేపల్లిలో ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్