తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం

556చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 11వ వార్డు రాయిని గూడెం లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు నిర్మించిన మల్లు స్వరాజ్యం స్మారక కళా వేదికను ఆయన ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్