సూర్యాపేటలో పట్టపగలు ద్విచక్ర వాహనం చోరి

9217చూసినవారు
సూర్యాపేట పట్టణంలో బుధవారం పట్టపగలు ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ద్విచక్ర వాహనం పార్కింగ్ చేసిన 15 నిమిషాల్లోనే గుర్తు తెలియని వ్యక్తి అపహరించారు. సూర్యాపేటకు చెందిన రవి పని నిమిత్తం పాపులర్ షూ మార్ట్ దుకాణంలో షూ కొనుగోలు చేసి తిరిగి బయటికి వచ్చి చూడగా ద్విచక్రవాహనం కనిపించలేదని వాపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ద్విచక్ర వాహనం చోరీ సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

సంబంధిత పోస్ట్