విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

18630చూసినవారు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ఫ్రెండ్స్ మోటార్ సైకిల్ మెకానిక్ షాప్ లో వర్కర్ గా పనిచేస్తున్న రవి (20) బైక్ వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా ఆదివారం విద్యుత్ షాక్ తో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే షాక్ కు గురయ్యాడని బంధువులు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్