పిడిఎస్ బియ్యం పట్టివేత కేసు నమోదు..

80చూసినవారు
పిడిఎస్ బియ్యం పట్టివేత కేసు నమోదు..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాజా నాయక్ తండ లో శనివారం, పిడిఎస్ బియని పోలీసులు పట్టుకున్నారు. మాలోత్ రంగమ్మ ఇంట్లో, 11 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు తిరుమలగిరి ఎస్ఐ కే. సత్యనారాయణ తెలిపారు. పీడియస్ బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచిన యాదాద్రి భువనగిరి జిల్లా రాళ్ల జనగాం గ్రామస్థుడు ధరావత్ బిచ్చ, ని అదుపులోకి తీసుకొని విచారించగా అందించిన సమాచారంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్