స్వాతి మలివాల్ శరీరంపై నాలుగు చోట్ల గాయాలు: AIIMS

71చూసినవారు
స్వాతి మలివాల్ శరీరంపై నాలుగు చోట్ల గాయాలు: AIIMS
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కి మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమెపై దాడి నిజమేనని AIIMS వైద్యులు నిర్ధారించారు. స్వాతి ఎడమ కాలు, కుడి కన్ను కింద సహా శరీరంలోని నాలుగు భాగాలకు గాయాలయ్యాయని నివేదిక ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్వాతి అనధికారికంగా సీఎం నివాసంలోకి ప్రవేశించి తనపై దాడి చేశారని బిభవ్ కూడా ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్