సింగరాయకొండలో టీడీపీ నాయకుడి కారుకు నిప్పు

50చూసినవారు
సింగరాయకొండలో టీడీపీ నాయకుడి కారుకు నిప్పు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంట పాలెంలో టీడీపీ నాయకుడి కారును గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. చిగురుపాటి శేషగిరి తన ఇంటి వద్ద పార్క్ చేసిన కారును శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెట్రోల్ పోసి తగులబెట్టాడ్డు. టీడీపీ నేత అయిన శేషగిరి.. లారీ యజమానుల సంఘానికి అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్