బ్రిటిష్ వారిలా దోచుకున్న మోదీ: ఖర్గే

67చూసినవారు
బ్రిటిష్ వారిలా దోచుకున్న మోదీ: ఖర్గే
బ్రిటిషర్ల తరహాలోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో ఈ దేశ సంపదైన నీరు, అడవులు, భూములను కొల్లగొట్టిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. శుక్రవారం ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్‌ ఎప్పుడు హిందూ, ముస్లింలను ఏకం చేస్తుందని, కాషాయ పార్టీ మాత్రం దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తోందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్