కొత్త జెర్సీలో మెరిసిన టీమిండియా ప్లేయర్లు

61చూసినవారు
కొత్త జెర్సీలో మెరిసిన టీమిండియా ప్లేయర్లు
టీ-20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం టీమిండియా కొత్త జేరశీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా భారత ఆటగాళ్లు కొత్త జెర్సీ దరించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ క్రమంలో కొత్త జెర్సీల కలర్ కాంబినేషన్ చాలా బాగుందని నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జూన్ 5న ఐర్లాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ లో తలపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్