తెలుగు వెలుగు. రామోజీరావు

60చూసినవారు
తెలుగు వెలుగు. రామోజీరావు
తెలుగు భాష నిత్యమై, నిఖిలమై వెలగాలని ఆకాంక్షించిన వారిలో రామోజీరావు ముందుంటారు. మన భాషలో ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ పదాలను తెలుగీకరించేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే 'తెలుగు వెలుగు' మాసపత్రికకు శ్రీకారం చుట్టారు. ఆయన తన పత్రికలోనూ పరభాష పదాల నియంత్రణకు కృషి చేశారు. ప్రతి పదాన్నీ తెలుగీకరించే క్రమంలో విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. అయినా పట్టించుకోకుండా తెలుగుపై అభిమానాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్