నదిలో పడిన టెంపో.. క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్ లో తరలింపు(వీడియో)

68చూసినవారు
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లో ప్రయాణికులతో వెళ్తున్న టెంపో అదుపుతప్పి అలకనంద నదిలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్ లో రిషికేష్ ఎయిమ్స్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్