జమ్మూకశ్మీర్‌‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 41.17 శాతం ఓటింగ్ నమోదు (వీడియో)

73చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడ జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ శాతం 41.17గా నమోదైంది. అనంతనాగ్‌లో 37.90%, దోడాలో 50.81%, కిష్త్వార్‌లో 56.86%, కుల్గాంలో 39.91%, పుల్వామాలో 29.84%, ‌రాంబన్‌లో 49.68%, షోపియాన్’లో 38.72% పోలింగ్ నమోదైనట్టు అధికారులు స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్