తిరువనంతపురంలో ఉద్రిక్తత(వీడియో)

74చూసినవారు
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి స్థానిక మున్సిపాలిటీ సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ భవనాన్ని కాషాయ నేతలు చుట్టు ముట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులను ఉపయోగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్