'అందుకే హైదరాబాద్ లో ఓటింగ్ తగ్గింది'

82చూసినవారు
'అందుకే హైదరాబాద్ లో ఓటింగ్ తగ్గింది'
హైదరాబాద్ లో కొంత పోలింగ్ శాతం తగ్గిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. నగరంలో నివాసం ఉండే ఎక్కువ మంది ఏపీ వాళ్లు కావడం, ఓట్ల కోసం అందరూ అక్కడికి వెళ్లడంతో నగరంలో ఓటింగ్ శాతం తగ్గిందని అన్నారు. ఓటు వేసిన వారంతా మోదీకే వేశామని బహిరంగంగా చెబుతున్నారని అన్నారు. మోదీ నాయకత్వాన్ని తెలంగాణ కోరుకుంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్