ఇవాళ మెజార్టీ నిరూపించుకోనున్న సీఎం

77చూసినవారు
ఇవాళ మెజార్టీ నిరూపించుకోనున్న సీఎం
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం హేమంత్ సోరెన్ తన మెజారిటీని ఇవాళ నిరూపించుకోవాల్సి ఉంది. గవర్నర్ ఆమోదం తర్వాత స్పీకర్ రవీంద్రనాథ్ మహతో సమావేశానికి పిలిపించారు. ఈ సందర్భంగా పార్టీ, విపక్షాల మధ్య చర్చ తర్వాత విశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. 44 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను హేమంత్ సోరెన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు.

సంబంధిత పోస్ట్