జయ జయహే తెలంగాణ' పాటపై చెలరేగుతున్న వివాదం

1530చూసినవారు
జయ జయహే తెలంగాణ' పాటపై చెలరేగుతున్న వివాదం
తెలంగాణ రాష్ట‍్ర గీతం 'జయ జయహే తెలంగాణ' పాటని స్వరపరిచే బాధ్యతల్ని సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు. తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన పోరాటాన్ని, తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తమకే కావాలని నినాదాన్ని మరచి ఆంధ్రప్రాంతానికి చెందిన కీరవాణికి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని స్వరపరచడానికి ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా వివాదం చెలరేగింది. దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్