పాకిస్థాన్‌లో భూకంపం రావడంతో ఉత్తర భారతదేశంలోనూ కంపించిన భూమి

70చూసినవారు
పాకిస్థాన్‌లో భూకంపం రావడంతో ఉత్తర భారతదేశంలోనూ కంపించిన భూమి
పాకిస్థాన్‌లో బుధవారం మధ్యాహ్నం 12:58 గంటల సమయంలో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. పెషావర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతం, యూపీ, హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్ముకాశ్మీర్‌లోనూ భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్