రేపు స్కూళ్ల‌కు సెల‌వు ఉందా?

83చూసినవారు
రేపు స్కూళ్ల‌కు సెల‌వు ఉందా?
AP: బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం రేపు బ‌ల‌ప‌డ‌నుంది. దీని ప్ర‌భావంతో రాష్ట్రంలోని ద‌క్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ‌నున్నాయ‌ని అధికారులు తెలిపారు. దీంతో ఉమ్మ‌డి చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్కూళ్ల‌కు మంగ‌ళ‌వారం సెల‌వు ఇవ్వాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు కోరుతున్నారు. సోమ‌వారం తిరుప‌తి, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, అన్న‌మ‌య్య జిల్లాల్లో స్కూళ్ల‌కు సెల‌వు ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్