దర్శకుడిపై పరువు నష్టం కేసు పెట్టిన హీరోయిన్

534చూసినవారు
దర్శకుడిపై పరువు నష్టం కేసు పెట్టిన హీరోయిన్
బాలీవుడ్ వెబ్ షో 'షోస్టాపర్' దర్శక-నిర్మాత మనీష్ హరిశంకర్ కి నటి దిగంగనా సూర్యవంశీ పరువు నష్టం నోటీసులు పంపింది. నిర్మాతపై పలు సెక్షన్ల కింద ఫిర్యాదు చేసింది. దిగంగనా తన టీమ్ నుండి డబ్బులు తీసుకున్నారని గతంలో మనీష్ ఆరోపించారు. నమ్మక ద్రోహం చేసిందని నటిపై షో నిర్మాణ సంస్థ MH ఫిల్మ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దిగంగనా న్యాయపోరాటానికి దిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్