తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం

67చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖాముఖి భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ఇరువురు నేత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఏపీ మంత్రులు సత్యప్రసాద్, బీసీ జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్‌, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్