నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'కమిటీ కుర్రొళ్లు' సినిమా

50చూసినవారు
నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 'కమిటీ కుర్రొళ్లు' సినిమా
మెగా డాటర్ నిహారిక సమర్పణలో యదు వంశీ తెరకెక్కించిన యుత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఎంతో మంది కొత్త నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేసిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుని విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన తక్కువ బడ్జెట్ సూపర్ హిట్ రూరల్ కామెడీ డ్రామా ఇది. థియేటర్లలో విజయవంతంగా ఆడిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఈటీవీ విన్ వేదికగా ఈరోజు నుంచి ప్రసారం కానుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్