కండక్టర్‌ను కత్తితో పొడిచిన ప్రయాణికుడు.. షాకింగ్ వీడియో

51చూసినవారు
బెంగళూరులో దారుణం జరిగింది. బీఎంటీసీకి చెందిన బస్సు కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు కత్తితో దాడి చేశాడు. వైట్‌ఫీల్డ్ సమీపంలోని ఐటీపీఎల్ బస్టాప్ దగ్గర మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. KA-57-F0015 వోల్వో బస్ కండక్టర్ యోగేష్‌ను గుర్తు తెలియని వ్యక్తి పలుమార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటనతో తోటి ప్రయాణికులు కేకలు వేస్తూ బస్సు నుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్