భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

60చూసినవారు
భారీగా పెరిగిన వంట నూనెల ధరలు
వంట నూనెలపై కేంద్రం 20 శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది. దాంతో వినియోగదారులపై పెను భారం పడుతోంది. అన్ని రకాల నూనెల ధరలు లీటర్‌పై ఒక్కసారిగా రూ.15-20 పెరిగాయి. సన్‌ప్లవర్ ఆయిల్ రూ.115 నుంచి రూ.130-140, పామాయిల్ రూ.100 నుంచి రూ.115, వేరుశనగ నూనె రూ.155 నుంచి 165కు పెరిగాయి.

సంబంధిత పోస్ట్