హత్రాస్ ఘటనపై స్పందించిన జపాన్ ప్రధాని

52చూసినవారు
హత్రాస్ ఘటనపై స్పందించిన జపాన్ ప్రధాని
యూపీలో జరిగిన హత్రాస్ తొక్కిసలాటపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సంతాపాన్ని వ్యక్తం చేశారు. “తొక్కిసలాటలో ఎంతో మంది విలువైన ప్రాణాలు కోల్పోయారని తెలుసుకుని చాలా బాధపడ్డాను. జపాన్ ప్రభుత్వం తరపున బాధితుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని కిషిదా తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 121 మంది ప్రాణాలు కోల్పోగా.. 35 మంది వరకు గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్