ముగిసిన నామినేష‌న్ల ప్ర‌క్రియ.. బరిలో 290 మంది అభ్య‌ర్థులు

58చూసినవారు
ముగిసిన నామినేష‌న్ల ప్ర‌క్రియ.. బరిలో 290 మంది అభ్య‌ర్థులు
కేరళలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అభ్యర్థులందరూ తమ నామినేషన్లు దాఖలు చేశారు. తాజా సమాచారం ప్రకారం కేరళలోని 20 నియోజకవర్గాల నుంచి 290 మంది అభ్యర్థులు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఏప్రిల్ 26న ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా.. చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇవాళ ఆ నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఏప్రిల్ 8న నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్