సువేందుపై సిక్కు సమాజం ఆగ్రహం

73చూసినవారు
సువేందుపై సిక్కు సమాజం ఆగ్రహం
పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారిపై సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కోల్‌కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ఆదివారం నిరసనలు చేపట్టారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని గవర్నర్, ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఎన్నికలలో ప్రచారం చేయకుండా నిషేధించాలన్నారు. సందేశ్‌ఖాలీలో తనను ఆపిన పోలీసును సువేందు గతంలో ఖలిస్తానీగా పిలిచారని వారు ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్