కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో రేపు విచారణ

76చూసినవారు
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో రేపు విచారణ
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించిన కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఇక ట్రైనీ డాక్టర్‌‌‌ హత్యాచారం కేసు పలు మలుపులు తిరుగుతోంది. కేసు దర్యాప్తు నివేదికను కోర్టులో సీబీఐ సమర్పించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్