విపత్తు సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ముందడుగు

54చూసినవారు
అధునాతన టెక్నాలజీని ఉపయోగించడంలో ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకేసింది. విపత్తుల సమయాల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు రోబోటిక్ బోట్ అనే కొత్త తరహా బోట్​ను ప్రవేశపెట్టనుంది. దీని కోసం గురువారం ఒక Robotic Life Boatను తీసుకొని, వరదల్లో వాడి.. అది ఎలా పని చేస్తుంది అనేది APSDRF సిబ్బంది ప్రయోగాలు చేశారు. వరదల్లో ఎవరైనా గల్లంతైతే ఈ బోట్ రంగంలోకి దిగుతుందని, గంటకు 7 కి. మీ వేగంతో ఈ బోట్ నడుస్తుందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్