రైలు ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి దిగ్భ్రాంతి

77చూసినవారు
రైలు ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి దిగ్భ్రాంతి
రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు. సహాయకచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ’రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు‘ అని తన ట్విటర్ ఖాతాలో మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్