ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో రూపొందించారు.
దాదాపు 80 అడుగుల ఎత్తులో వాచ్ టవర్పై దీన్ని అమర్చారు. ఈ వాచ్ను ప్రధాని
మోదీ, ఆ రాష్ట్ర CM మోహన్ యాదవ్ కలిసి మార్చి 1న ప్రారంభించనున్నారు. ఇది IST, GMTతో పాటు ముహూర్తాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇక ఈ గడియారంలో ఒక గంట అంటే 48 నిమిషాలని సన్నిహిత వర్గాలు తెలిపాయి.