రాజ్కోట్ టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన 4వ భారత క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా 470 మ్యాచ్ల్లో 18,641 పరుగులు చేసి గంగూలీ(18,575)ని అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో ధోనీ(211)ని అధిగమించి రోహిత్(212) 2వ స్థానంలో నిలిచాడు. తొలి టెస్టులో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసి సర్ఫరాజ్ ఖాన్ రికార్డు నెలకొల్పాడు.