డెత్ ఓవర్లలో డేంజరస్ బ్యాటర్లు వీరే

54చూసినవారు
డెత్ ఓవర్లలో డేంజరస్ బ్యాటర్లు వీరే
ఐపీఎల్‌లో 2018 నుంచి ఇప్పటి వరకు డెత్ ఓవర్ల(17-20)లో అత్యధిక స్ట్రైక్ రేటు(212.22)తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా రస్సెల్ నిలిచారు. అతను 62 సిక్సులు, 81 ఫోర్లతో 868 పరుగులు చేశారు. ఆ తర్వాత రిషభ్ పంత్(206.66SR), హెట్‌మెయిర్(197.67SR), దినేశ్ కార్తీక్(195.77SR), కేఎల్ రాహుల్(190.53SR) ఉన్నారు. అయితే అత్యధిక పరుగులు(1,020), సిక్సులు(65), ఫోర్లు(90) సాధించిన ప్లేయర్‌గా డీకే ఘనత సాధించారు.

సంబంధిత పోస్ట్