తెలంగాణలో డీఎస్సీ దరఖాస్తుకు వీరే అర్హులు!

572చూసినవారు
తెలంగాణలో డీఎస్సీ దరఖాస్తుకు వీరే అర్హులు!
తెలంగాణలో డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ పూర్తి చేసిన వారు అర్హులు. ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో బీఎడ్ చేసి ఉండాలి. పీఈటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం మార్కులు, యూజీ డీ.పీ.ఈడీ కోర్సు చేయాలి. డిగ్రీ చేసినవారు బీ.పీ.ఈడీ పాస్ కావాలి. బీఎడ్, డీఎడ్ చివరి ఏడాది పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్ చూపించాలి.

సంబంధిత పోస్ట్