టీ20 ప్రపంచ కప్ సెమీస్కు దక్షిణాఫ్రికా దూసుకుపోయింది. విండీస్పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా సఫారీ జట్టు ఆటగాళ్లు మార్కో ఎన్సెన్, కగిసో రబాడ క్యాచ్ కోసం బౌండరీ లైన్ వద్ద ఢీకొని కింద పడిపోయారు. వెంటనే వైద్య బృందం వచ్చి ఇద్దరిని పరీక్షించింది.