నీట్-యూజీ పరీక్షలో 67 మంది
విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. చాలా మంది
విద్యార్థులు 720 మార్కులకు 718, 719 మార్కులు సాధించారు.
విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తేనే 720 మార్కులు వస్తాయి. ఒక ప్రశ్నను వదిలివేస్తే వారికి 716 మార్కులు వస్తాయి. అదే ఒక ప్రశ్నకు తప్పుగా సమాధానం ఇస్తే అతనికి 715 మార్కులు వస్తాయి. మరి పిల్లలకు 718, 719 మార్కులు ఎలా వచ్చయనే ప్రశ్న ఉత్పన్నమైంది.