టీమ్ఇండియా ఈ ఏడాది నవంబర్లో దక్షిణాఫ్రికా పర్యటన చేపట్టనుంది.
తొలి టీ20: నవంబర్ 8, వేదిక డర్బన్
రెండో టీ20: నవంబర్ 10, వేదిక గబేహా
మూడో టీ20: నవంబర్ 13, వేదిక సెంచూరియన్
నాలుగో టీ20: నవంబర్ 15, జొహన్నెస్బర్గ్
గత ఏడాది భారత్. దక్షిణాఫ్రికా పర్యటన చేసిన విషయం తెలిసిందే.