తొలి రెండు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే!

1566చూసినవారు
తొలి రెండు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే!
టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య ఈ నెల 25న 5 మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌.

సంబంధిత పోస్ట్